Thursday, May 21, 2026

చేర్యాల లో గ్రామసభ

- Advertisement -

చేర్యాల లో గ్రామసభ

Gram Sabha in Cheryala

సంగారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రరంభించిన ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం సంగారెడ్డి నియోజకవర్గం లోని కంది మండలంలోని చేర్యాల గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని టీజీఐఐసీ  చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి  ప్రారంభించారు. నిర్మల  మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడం కొరకు  ప్రభుత్వం ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు ఎవరైనా కొత్త రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఇప్పుడూ ఈ గ్రామసభలలో చేసుకోవొచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు,కంది మండల్ ప్రెసిడెంట్ మోతిలాల్,అధికారులు పాల్గొన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్