Thursday, January 16, 2025

గిరిజన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులకు హజరయిన శాసనసభాపతి

- Advertisement -

గిరిజన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులకు హజరయిన శాసనసభాపతి

Legislator who attended training classes for representatives of Tribal Congress Party

నల్గోండ
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లోని విజయ్ విహార్ లో కొనసాగుతున్న  తెలంగాణ గిరిజన ఆదివాసి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులకు . తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిధిగా  హజరయ్యారు. ఈ సందర్బంగా.. నాగార్జునసాగర్ లోని ముత్యాలమ్మ టెంపుల్ లో.. స్పీకర్ ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్