సెస్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

- Advertisement -

సెస్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

Minister's Thummula review with Cess officials

హైదరాబాద్
సెస్  విభాగం అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సెస్ నిధుల వసూళ్లు, వినియోగం, వంటి అంశాలపై చర్చ జరిగింది.  రైతన్నలుకు  నేతన్న లకు విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఇబందులు రాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular