Tuesday, April 29, 2025

విశాఖ లో ఏకకాలంలో హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..

- Advertisement -

విశాఖ లో ఏకకాలంలో హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..

Simultaneous police checks on hotels, lodges and men's hostels in Visakha.

విశాఖపట్నం
విశాఖ నగరంలోని జోన్ 1, జోన్ 2 పరిధిలో 80 బృందాలతో 270 మంది పోలీసులతో 80 హాస్టళ్లు, లాడ్జీలు, 5 మెన్ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 80 హాస్టళ్లు, లాడ్జిలు, 5 మెన్ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు జరిపారు. 47 హోటల్స్, లాడ్జీలలో అగ్నిమాపక ఎన్వోసీ (Noc)లు లేవని గుర్తించారు. 22 హోటల్స్, లాడ్జీలలో జీఎస్టీ పత్రాలు లేవని, 8 హోటల్స్, లాడ్జీలలో ట్రేడ్ లైసెన్సులు లేనట్లు పోలీసులు గుర్తించారు.  హోటల్స్, లాడ్జిలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సర్టిఫికెట్స్ లేవని… 5 హోటల్స్లో సందర్శికులకు సంబంధించి రికార్డులు మెంటైన్ చేయడం లేదు. 5 హోటళ్లలో సీసీటీవీలను పర్యవేక్షించడం లేదు. 36 హోటల్స్, లాడ్జీలలో లగేజ్ స్కానర్, అండర్ వెహికల్ చెక్ మిర్రర్ వంటి యాక్సెస్ లేదని గుర్తించారు. హోటల్స్, లాడ్జీలలో నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్