Sunday, September 8, 2024

ఆరుగురు స్టూడెంట్స్ పై టీచర్ లైంగిక దాడి

- Advertisement -

ఆరుగురు స్టూడెంట్స్ పై టీచర్ లైంగిక దాడి
చాక్లెట్స్ పైసలు ఆశ చూపి ఏడాదిగా అఘాయిత్యం
ఓ స్టూడెంట్ అనారోగ్యంతో వెలుగులోకి వచ్చిన టీచర్ బాగోతం.

ఆందోళన లో తల్లి తండ్రులు

టీచర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు

వాయిస్ :- విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ బుద్ధి దారి తప్పింది మనవరాళ్ల వయసున్న బాలికలపై టీచర్ ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఓ బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు విషయం తెలిసి ఆరా తీయగా ఆ టీచర్ అఘాయిత్యం బయటపడింది. యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అండెం మాధవరెడ్డి ఏడాదికాలంగా 3వ తరగతి చదువుతున్న ఆరుగురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. పిల్లలకు చాక్లెట్స్, పైసలు ఆశ చూపి పిల్లల లోదుస్తులు విప్పి ఒళ్లంతా తడుముతున్నాడని, ముద్దులు పెడుతున్నాడని, విషయం అమ్మానాన్నలు గాని, ఇతరులకు ఎవరికి చెప్పవద్దని కొట్టి భయపెట్టే వాడని, దీంతో పిల్లలు తమకు చెప్పలేదని తల్లిదండ్రులు తెలిపారు. విషయం బయటకు రావడంతో తల్లిదండ్రులంతా మిగతా పిల్లలను అడగడంతో టీచర్ తమపై సుమారుగా ఏడాదిగా చేస్తున్న దారుణాన్ని ఒక్కొక్కటిగా చెప్పారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లగా అప్పటికే టీచర్ వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. పోలీసులు టీచర్ మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.టీచర్ మాధవరెడ్డి పై పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్