Breaking News
Friday, July 26, 2024
Breaking News

బీజేపీ విజయ సంకల్ప యాత్ర

- Advertisement -

పఠాన్ చెరువు 
సంగారెడ్డి జిల్లా

ఈ రోజు తేదీ 24-02-2024 నాడు ఉదయం 10:30 గం లకు పఠాన్ చెరువు మండల ముత్తంగి గ్రామం లోని PSR గార్డెన్ లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సంగారెడ్డి జిల్లా లో రెండవ రోజున ప్రెస్స్ మీట్ ఏర్పాటు చేసినారు, ప్రెస్స్ మీట్ లో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ , దుబ్బాక మాజీ ఎమ్మెల్యే M.రఘునందన్ రావు సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి, బీజేపీ పార్లిమెంట్ ప్రభరి బసవ లక్ష్మి నారాయణ గారు మరియు నారాయణఖేడ్ ఎమ్మేల్యే అభ్యర్థి సంగప్ప ప్రెస్స్ మీట్ లో పాల్గొన్నారు,

సంగారెడ్డి జిల్లా
పటాన్ చెరువు మండలం ముత్తంగి లో బిజేపి జిల్లా అద్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం..

హజరైన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే యం.రఘునందన్,మాజీ యెండల లక్ష్మీనారాయణ, బిజేపి సీనియర్ నేత సంగప్ప

బిజేపి నేత యం.రఘునందన్ కామెంట్స్ :-

పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం ఏలాంటి అభివృద్ధి చెందలేదు..

ఈదుల నాగుల పల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరం

153 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యమైనా
కొల్లూరు వద్ద కిలోమీటర్ సర్వీస్ రోడ్డును ఇవ్వలేకపోవటం బాధాకరం

స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ సర్వీస్ రోడ్డు నిర్మాణం పై లేదు

పటాన్ చెరు లో ఎన్నో చెరువులున్నా సిద్దిపేట కొమటిచెరువులా అభివృద్ధి చెందకపోవటం బాధాకరం

ఒక్క చెరువును కూడా మినీ ట్యాంక్ బండ్ కాలేదు

పటాన్ చెరు లో గొప్ప లాండ్ బ్యాంకు ఉన్నా ఐటి సెజ్ డవలప్ చేయలేదు

లక్డారంలో క్రషర్లు రూపంలో గుట్టలను, కొండలను కరిగించేశారు..

బిఆర్ఎస్ పార్టీ కి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజేపికే ప్రజలు పట్టం కడతారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!