Monday, July 14, 2025

మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -

మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా జగదీష్ రెడ్డి పోలింగ్ ప్రారంభ సమయానికి  వచ్చి మొట్టమొదట గా ఓటు వేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్