Breaking News
Saturday, July 27, 2024
Breaking News

మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -

మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా జగదీష్ రెడ్డి పోలింగ్ ప్రారంభ సమయానికి  వచ్చి మొట్టమొదట గా ఓటు వేసారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!