- Advertisement -
వృద్ధులకు వికలాంగులకు ,వంట సరుకులు పంపిణీ.
![](https://voicetodaynews.com/wp-content/uploads/2024/05/IMG-20240522-WA0007-169x300.jpg)
____________________. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరకత్ గూడెం గ్రామంలో ఆర్ జి ఏ మార్కెటింగ్ లిమిటెడ్ వారిచే వృద్ధులకు, వికలాంగులకు, ఇల్లు లేని వారికి, వితంతువులకు,నిత్యవసర వస్తువులు ఉచితంగా 15 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఏనుగుల శంకర్రావు, జి నాగేశ్వరరావు, విశాల్ రెడ్డి, భార్గవ్, నవీన్ గౌడ్ ,వికాస్ ,గురవయ్య సైదులు ,శ్రీనివాస్ రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి ,చిన్న శంకర్రావు ,శ్రీకాంత్ , D.Srinu & గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు తదితరులుపాల్గొన్నారు.